ఒకే ఫ్లాట్‌ను 25 మందికి అమ్మేసి.. రెండేళ్లలోనే రూ.500 కోట్లు దోచేసిన సీఈఓ

ఒకే ఫ్లాట్‌ను ఏకంగా 25 మందికి అమ్మేసి.. దిమ్మ తిరిగే రీతిలో రూ. 500 కోట్లు కొల్లగొట్టాడో వ్యక్తి. హాలీవుడ్ థ్రిల్లర్ సినిమాను తలపించే ఈ భారీ రియల్ ఎస్టేట్ మోసం.. గురుగ్రామ్‌లో చోటు చేసుకోగా ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా ఐకానిక్ నివాస సముదాయం 32nd Avenue సీఈఓ ధ్రువ్‌దత్ శర్మ.. తన బ్రాండ్ వాల్యూని అడ్డం పెట్టుకుని ఈ మోసానికి పాల్పడగా.. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

ఒకే ఫ్లాట్‌ను 25 మందికి అమ్మేసి.. రెండేళ్లలోనే రూ.500 కోట్లు దోచేసిన సీఈఓ
ఒకే ఫ్లాట్‌ను ఏకంగా 25 మందికి అమ్మేసి.. దిమ్మ తిరిగే రీతిలో రూ. 500 కోట్లు కొల్లగొట్టాడో వ్యక్తి. హాలీవుడ్ థ్రిల్లర్ సినిమాను తలపించే ఈ భారీ రియల్ ఎస్టేట్ మోసం.. గురుగ్రామ్‌లో చోటు చేసుకోగా ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా ఐకానిక్ నివాస సముదాయం 32nd Avenue సీఈఓ ధ్రువ్‌దత్ శర్మ.. తన బ్రాండ్ వాల్యూని అడ్డం పెట్టుకుని ఈ మోసానికి పాల్పడగా.. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.