కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్తో దేశ వస్త్ర పరిశ్రమకు మరింత ఊతం: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ఈ నెల 10న ప్రారంభించనున్న ప్రధాని మోదీ! రూ. 6 వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా, దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ హబ్గా ఇది అవతరించనుంది.