కేంద్ర మంత్రులతో సీఎం సమావేశాలకు సమన్వయం చేశా.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

రైల్వేశాఖ మంత్రులతో సమావేశం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండుసార్లు లేఖలు రాసిన నేపథ్యంలో సమావేశాల కోసం చొరవతీసుకున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు.

కేంద్ర  మంత్రులతో సీఎం సమావేశాలకు సమన్వయం చేశా.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
రైల్వేశాఖ మంత్రులతో సమావేశం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండుసార్లు లేఖలు రాసిన నేపథ్యంలో సమావేశాల కోసం చొరవతీసుకున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు.