కమర్షియల్‌ గ్యాస్‌ ధర పెంచడం ప్రజలను మోసం చేయడమే: మంత్రి ఉత్తమ్‌

బెంగాల్‌ ఎన్నికలు ముగిసి 24 గంటలు గడవగానే... కేంద్ర ప్రభుత్వం కమర్షియల్‌ గ్యాస్‌ ధర పెంచి ప్రజలను మోసం చేసిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఓ ప్రకటనలో విమర్శించారు.

కమర్షియల్‌ గ్యాస్‌ ధర పెంచడం ప్రజలను మోసం చేయడమే: మంత్రి ఉత్తమ్‌
బెంగాల్‌ ఎన్నికలు ముగిసి 24 గంటలు గడవగానే... కేంద్ర ప్రభుత్వం కమర్షియల్‌ గ్యాస్‌ ధర పెంచి ప్రజలను మోసం చేసిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఓ ప్రకటనలో విమర్శించారు.