‘కల్తీ’ కంపెనీల ‘కంత్రీ’ కుట్ర

తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంలో మరో కుట్ర కోణం బయటపడింది. టీటీడీకి రూ.250 కోట్లకు పైగా విలువైన 60 లక్షల కిలోలకు పైగా కల్తీ నెయ్యి సరఫరా చేయడంలో ‘కంత్రీ’ తెలివితేటలు వాడారు.

‘కల్తీ’ కంపెనీల ‘కంత్రీ’ కుట్ర
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంలో మరో కుట్ర కోణం బయటపడింది. టీటీడీకి రూ.250 కోట్లకు పైగా విలువైన 60 లక్షల కిలోలకు పైగా కల్తీ నెయ్యి సరఫరా చేయడంలో ‘కంత్రీ’ తెలివితేటలు వాడారు.