కోల్‌ సొసైటీపై విచారణ తాత్కాలిక నిలుపుదల

ఒంగోలు కేంద్రంగా నడుస్తున్న కోల్‌సొసైటీపై సహకారశాఖ అధికారులు చేపట్టిన విచారణ హైకోర్టు నిలిపివేసింది. ఇందుకు సంబంధించి జిల్లా సహకార అధికారి(డీసీవో) గత నెల 19న ఇచ్చిన ఆదేశాలను తాత్కాలికంగా నిలుపుదల చేయగా శనివారం ఆ ఉత్తర్వులు సంబంధిత అధికారులకు చేరాయి.

కోల్‌ సొసైటీపై విచారణ   తాత్కాలిక నిలుపుదల
ఒంగోలు కేంద్రంగా నడుస్తున్న కోల్‌సొసైటీపై సహకారశాఖ అధికారులు చేపట్టిన విచారణ హైకోర్టు నిలిపివేసింది. ఇందుకు సంబంధించి జిల్లా సహకార అధికారి(డీసీవో) గత నెల 19న ఇచ్చిన ఆదేశాలను తాత్కాలికంగా నిలుపుదల చేయగా శనివారం ఆ ఉత్తర్వులు సంబంధిత అధికారులకు చేరాయి.