తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో మరో సంచలనం.. సిట్ రిపోర్ట్‌పై ఏకసభ్య కమిషన్ వేసిన చంద్రబాబు సర్కార్

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంలో ఏకసభ్య కమిటీని నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కమిటీ.. సీబీఐ అధికారులు తయారు చేసిన రిపోర్ట్‌పై విచారణ జరపనున్నట్లు వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించిన అన్ని రిపోర్టులను కమిటీ ముందు ఉంచుతామని.. తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని సీఎం చంద్రబాబు తీవ్ర హెచ్చరికలు చేశారు.

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో మరో సంచలనం.. సిట్ రిపోర్ట్‌పై ఏకసభ్య కమిషన్ వేసిన చంద్రబాబు సర్కార్
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంలో ఏకసభ్య కమిటీని నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కమిటీ.. సీబీఐ అధికారులు తయారు చేసిన రిపోర్ట్‌పై విచారణ జరపనున్నట్లు వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించిన అన్ని రిపోర్టులను కమిటీ ముందు ఉంచుతామని.. తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని సీఎం చంద్రబాబు తీవ్ర హెచ్చరికలు చేశారు.