20 మంది పిల్లల్ని కాపాడి ప్రాణాలు కోల్పోయిన అంగన్‌వాడీ ఆయా

ఓ అంగన్‌వాడీ ఆయా తేనెటీగల దాడి నుంచి 20 మంది పిల్లల్ని కాపాడి ప్రాణాలు కోల్పోయింది. ధీరత్వానికి ప్రతీకగా నిలిచింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

20 మంది పిల్లల్ని కాపాడి ప్రాణాలు కోల్పోయిన అంగన్‌వాడీ ఆయా
ఓ అంగన్‌వాడీ ఆయా తేనెటీగల దాడి నుంచి 20 మంది పిల్లల్ని కాపాడి ప్రాణాలు కోల్పోయింది. ధీరత్వానికి ప్రతీకగా నిలిచింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.