కేసీఆర్ నేల జీతం కోసం అసెంబ్లీకి వచ్చి వెళ్లారు: ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సుదీర్ఘ విరామం తర్వాత అసెంబ్లీకి హాజరైన విషయం తెలిసిందే. అయితే అందరూ ఉహించినట్లుగాను మాజీ సీఎం కేసీఆర్ సభలో కొన్ని క్షణాల పాటు మాత్రమే ఉండి వెళ్లిపోయాడు.

కేసీఆర్ నేల జీతం కోసం అసెంబ్లీకి వచ్చి వెళ్లారు: ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సుదీర్ఘ విరామం తర్వాత అసెంబ్లీకి హాజరైన విషయం తెలిసిందే. అయితే అందరూ ఉహించినట్లుగాను మాజీ సీఎం కేసీఆర్ సభలో కొన్ని క్షణాల పాటు మాత్రమే ఉండి వెళ్లిపోయాడు.