అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్బాబు అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో 26 మంది లబ్ధిదారులకు శనివారం ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లబ్ధిదారులు వెంటనే ఇళ్ల పనులను ప్రారంభించాలని సూచించారు.
అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్బాబు అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో 26 మంది లబ్ధిదారులకు శనివారం ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లబ్ధిదారులు వెంటనే ఇళ్ల పనులను ప్రారంభించాలని సూచించారు.