గత బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యం.. రూ. 88 కోట్ల మందులు చెత్తపాలు!

తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో రూ.88 కోట్ల విలువైన మందులు ఎక్స్‌పైరీ అయ్యి వృథాగా పోయాయని కాగ్ నివేదిక వెల్లడించింది.

గత బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యం.. రూ. 88 కోట్ల మందులు చెత్తపాలు!
తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో రూ.88 కోట్ల విలువైన మందులు ఎక్స్‌పైరీ అయ్యి వృథాగా పోయాయని కాగ్ నివేదిక వెల్లడించింది.