చినమాంగోడు విధ్వంసం కేసు తుది విచారణ మొదలు

తమిళనాడులోని తిరువల్లూరు జిల్లా కోర్టులో నడుస్తున్న చినమాంగోడు విధ్వంసం కేసు తుది విచారణ బుధవారం మొదలైంది. ఈరోజు నుంచి రోజువారీ విచారణ జరుపుతున్నట్లు న్యాయస్థానం పేర్కొంది.

చినమాంగోడు విధ్వంసం కేసు తుది విచారణ మొదలు
తమిళనాడులోని తిరువల్లూరు జిల్లా కోర్టులో నడుస్తున్న చినమాంగోడు విధ్వంసం కేసు తుది విచారణ బుధవారం మొదలైంది. ఈరోజు నుంచి రోజువారీ విచారణ జరుపుతున్నట్లు న్యాయస్థానం పేర్కొంది.