జాగ్రత్త చేస్తున్న రైతును మింగిన అజాగ్రత్త
మఠంపల్లి, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి) : రోడ్డుపై ట్రాక్టర్ టైర్ పంక్చర్ కావడంతో రాళ్లు పెడుతున్న రైతు ప్రాణం ఓ వాహన డ్రైవర్ నిర్లక్ష్యం బలితీసుకుంది. పంట విక్రయించి వస్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో రైతు మృతి చెందాడు.