మచిలీపట్నం పోర్టు నుంచి ఎగుమతులు, దిగుమతులు ప్రారంభమయ్యే నాటికి ఉమ్మడి జిల్లాలోని జాతీయ రహదారులను అభివృద్ధి చేసేందుకు చర్యలు వేగవంతం చేయాలని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి సూచించారు. మచిలీపట్నంలోని ఎంపీ బాలశౌరి కార్యాలయంలో శుక్రవారం ఎంపీ బాలశౌరితో పాటు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), జిల్లా ఎమ్మెల్యేలు, జాతీయ రహదారులు, మోర్త్, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
మచిలీపట్నం పోర్టు నుంచి ఎగుమతులు, దిగుమతులు ప్రారంభమయ్యే నాటికి ఉమ్మడి జిల్లాలోని జాతీయ రహదారులను అభివృద్ధి చేసేందుకు చర్యలు వేగవంతం చేయాలని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి సూచించారు. మచిలీపట్నంలోని ఎంపీ బాలశౌరి కార్యాలయంలో శుక్రవారం ఎంపీ బాలశౌరితో పాటు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), జిల్లా ఎమ్మెల్యేలు, జాతీయ రహదారులు, మోర్త్, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు.