రాష్ట్ర జలవనరుల శాఖలో ఖాళీగా ఉన్న సూపరింటెండెంట్ ఇంజీనీర్ (ఎస్ఈ), ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) పోస్టులను పూర్తి అదనపు బాధ్యత (ఎఫ్ఏసీ) పద్ధతిన ప్రభుత్వం భర్తీ చేసింది. ఈమేరకు ఆ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ శశిభూషన్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్ర జలవనరుల శాఖలో ఖాళీగా ఉన్న సూపరింటెండెంట్ ఇంజీనీర్ (ఎస్ఈ), ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) పోస్టులను పూర్తి అదనపు బాధ్యత (ఎఫ్ఏసీ) పద్ధతిన ప్రభుత్వం భర్తీ చేసింది. ఈమేరకు ఆ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ శశిభూషన్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.