జాహ్నవి కందుల మృతి కేసు.. బాధితురాలి కుటుంబానికి రూ.262 కోట్ల భారీ పరిహారం

2023లో రోడ్డు దాటుతుండగా వేగంగా వస్తున్న పోలీసు కారు ఢీకొని మరణించిన భారతీయ గ్రాడ్యుయేట్ విద్యార్థిని జాహ్నవి కందుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత జాహ్నవి కందులకు న్యాయం జరిగింది. వివరాల్లోకి వెళితే..

జాహ్నవి కందుల మృతి కేసు.. బాధితురాలి కుటుంబానికి రూ.262 కోట్ల భారీ పరిహారం
2023లో రోడ్డు దాటుతుండగా వేగంగా వస్తున్న పోలీసు కారు ఢీకొని మరణించిన భారతీయ గ్రాడ్యుయేట్ విద్యార్థిని జాహ్నవి కందుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత జాహ్నవి కందులకు న్యాయం జరిగింది. వివరాల్లోకి వెళితే..