ఢిల్లీలో దళపతి: ప్రధాని మోదీని కలిసిన తమిళనాడు సీఎం విజయ్
ఢిల్లీలో దళపతి: ప్రధాని మోదీని కలిసిన తమిళనాడు సీఎం విజయ్
ఢిల్లీ పర్యటనలో ఉన్న తమిళనాడు సీఎం విజయ్, ప్రధాని మోదీని కలిశారు. బుధవారం (మే27) సాయంత్రం ఢిల్లీలోని సేవాతీర్థలో ప్రధానిని కలిసిన విజయ్ 20 నిమిషాల పాటు తమిళనాడుకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా చెన్నై మెట్రో రైలు విస్తరణ, జీఎస్టీబకాలయిలపై చర్చించారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న తమిళనాడు సీఎం విజయ్, ప్రధాని మోదీని కలిశారు. బుధవారం (మే27) సాయంత్రం ఢిల్లీలోని సేవాతీర్థలో ప్రధానిని కలిసిన విజయ్ 20 నిమిషాల పాటు తమిళనాడుకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా చెన్నై మెట్రో రైలు విస్తరణ, జీఎస్టీబకాలయిలపై చర్చించారు.