తండ్రి ద్రోహాన్ని కప్పేసి.. తన నిర్లక్ష్యానికి ముసుగేసి..!

ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచేందుకు కర్ణాటక ప్రభుత్వం పచ్చజెండా ఊపిందని.. ఇక ఆంధ్రప్రదేశ్‌ ఎడారిగా మారుతుందంటూ జగన్‌ రోత పత్రిక రాసిన కథనంపై రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

తండ్రి ద్రోహాన్ని కప్పేసి.. తన నిర్లక్ష్యానికి ముసుగేసి..!
ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచేందుకు కర్ణాటక ప్రభుత్వం పచ్చజెండా ఊపిందని.. ఇక ఆంధ్రప్రదేశ్‌ ఎడారిగా మారుతుందంటూ జగన్‌ రోత పత్రిక రాసిన కథనంపై రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.