UNSCలో భారత్ శాశ్వత సభ్యత్వంపై చైనా సంచలన నిర్ణయం.. ఆకాంక్షలను గౌరవిస్తాంమంటూ..!

సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు తొలగిపోతున్న వేళ.. డ్రాగన్ దేశం భారత దేశంపై తన దౌత్య వ్యూహాన్ని మార్చుకున్నట్లు కనిపిస్తోంది. భద్రతా మండలిలో శాశ్వత పీఠం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలను తాము గౌరవిస్తామని బీజింగ్ ప్రకటించడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. అటు సరిహద్దుల్లో శాంతి, ఇటు ద్వైపాక్షిక వాణిజ్యం వంటి కీలక అంశాలపై చర్చించిన ఇరు దేశాలు.. మళ్లీ స్నేహగీతాన్ని ఆలపించే దిశగా అడుగులు వేస్తున్నట్లుగా అనిపిస్తోంది.

UNSCలో భారత్ శాశ్వత సభ్యత్వంపై చైనా సంచలన నిర్ణయం.. ఆకాంక్షలను గౌరవిస్తాంమంటూ..!
సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు తొలగిపోతున్న వేళ.. డ్రాగన్ దేశం భారత దేశంపై తన దౌత్య వ్యూహాన్ని మార్చుకున్నట్లు కనిపిస్తోంది. భద్రతా మండలిలో శాశ్వత పీఠం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలను తాము గౌరవిస్తామని బీజింగ్ ప్రకటించడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. అటు సరిహద్దుల్లో శాంతి, ఇటు ద్వైపాక్షిక వాణిజ్యం వంటి కీలక అంశాలపై చర్చించిన ఇరు దేశాలు.. మళ్లీ స్నేహగీతాన్ని ఆలపించే దిశగా అడుగులు వేస్తున్నట్లుగా అనిపిస్తోంది.