తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే కొత్త పథకం ప్రారంభం

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, రిటైర్డ్ ఉద్యోగులతు త్వరలోనే కొత్త హెల్త్ స్కీం ప్రారంభం కానుంది. ఈ మేరకు రేపు సీఎస్ ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోతో కీలక సమావేశం జరగనుంది. ఉద్యగుల బేసిక్‌ శాలరీలో 1.5 శాతం కాంట్రిబ్యూషన్ చెల్లించేలా మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు సమచారం.

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే కొత్త పథకం ప్రారంభం
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, రిటైర్డ్ ఉద్యోగులతు త్వరలోనే కొత్త హెల్త్ స్కీం ప్రారంభం కానుంది. ఈ మేరకు రేపు సీఎస్ ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోతో కీలక సమావేశం జరగనుంది. ఉద్యగుల బేసిక్‌ శాలరీలో 1.5 శాతం కాంట్రిబ్యూషన్ చెల్లించేలా మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు సమచారం.