తీరు మార్చుకోకపోతే అవమానాలు తప్పదు.. వైసీపీ నేతలకు మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్

రెండు రోజుల క్రితం అమరావతిలో జరిగిన అల్లర్లపై మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డైరెక్షన్‌లోనే అమరావతిలో వైసీపీ అల్లర్లు అంటూ ఆరోపించారు.

తీరు మార్చుకోకపోతే అవమానాలు తప్పదు.. వైసీపీ నేతలకు మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్
రెండు రోజుల క్రితం అమరావతిలో జరిగిన అల్లర్లపై మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డైరెక్షన్‌లోనే అమరావతిలో వైసీపీ అల్లర్లు అంటూ ఆరోపించారు.