దండేపల్లి: టెన్త్ ఎగ్జామ్ రాసినా ఆబ్సెంట్ వేసిన్రు...న్యాయం చేయాలని కలెక్టర్కు ఫిర్యాదు చేసిన స్టూడెంట్
దండేపల్లి: టెన్త్ ఎగ్జామ్ రాసినా ఆబ్సెంట్ వేసిన్రు...న్యాయం చేయాలని కలెక్టర్కు ఫిర్యాదు చేసిన స్టూడెంట్
టెన్త్ వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయిన స్టూడెంట్ సప్లిమెంటరీ ఫీజు కట్టి ఎగ్జామ్ రాసినా ఆబ్సెంట్ అయినట్లు రిజల్ట్ వచ్చింది. దీనిపై స్టూడెంట్ బుధవారం మంచిర్యాల కలెక్టర్ కుమార్దీపక్కు ఫిర్యాదు చేసింది.
టెన్త్ వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయిన స్టూడెంట్ సప్లిమెంటరీ ఫీజు కట్టి ఎగ్జామ్ రాసినా ఆబ్సెంట్ అయినట్లు రిజల్ట్ వచ్చింది. దీనిపై స్టూడెంట్ బుధవారం మంచిర్యాల కలెక్టర్ కుమార్దీపక్కు ఫిర్యాదు చేసింది.