ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఆటో

చీపురుపల్లి, గరివిడి పట్టణాల మధ్య గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయరాంపురం గ్రామానికి చెందిన రేగిడి రామూర్తి(55) అనే వ్యక్తి మృతిచెందాడు.

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఆటో
చీపురుపల్లి, గరివిడి పట్టణాల మధ్య గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయరాంపురం గ్రామానికి చెందిన రేగిడి రామూర్తి(55) అనే వ్యక్తి మృతిచెందాడు.