నకిలీ విత్తన ఫ్యాక్టరీపై స్వయంగా దాడి చేసిన వ్యవసాయ మంత్రి.. బయటపడ్డ భారీ స్కామ్..!

రాజస్థాన్ రాజధాని జైపూర్ శివార్లలో భారీ నకిలీ విత్తనాల ముఠా గుట్టురట్టయింది. అమాయక రైతులను నిలువునా ముంచుతున్న ఈ ముఠా ఉదంతం రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది. రైతుల నుంచి అందిన వరుస ఫిర్యాదులపై తక్షణమే స్పందించిన రాజస్థాన్ వ్యవసాయ శాఖ మంత్రి కిరోడీ లాల్ మీనా స్వయంగా రంగంలోకి దిగారు.

నకిలీ విత్తన ఫ్యాక్టరీపై స్వయంగా దాడి చేసిన వ్యవసాయ మంత్రి.. బయటపడ్డ భారీ స్కామ్..!
రాజస్థాన్ రాజధాని జైపూర్ శివార్లలో భారీ నకిలీ విత్తనాల ముఠా గుట్టురట్టయింది. అమాయక రైతులను నిలువునా ముంచుతున్న ఈ ముఠా ఉదంతం రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది. రైతుల నుంచి అందిన వరుస ఫిర్యాదులపై తక్షణమే స్పందించిన రాజస్థాన్ వ్యవసాయ శాఖ మంత్రి కిరోడీ లాల్ మీనా స్వయంగా రంగంలోకి దిగారు.