చాట్ జీపీటీ చూసి బాంబుల తయారీ.. ఢిల్లీ పేలుడు కేసులో NIA విస్తుపోయే నిజాలు
గతేడాది నవంబర్లో ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన కారుబాంబు పేలుడు కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆన్లైన్ షాపింగ్లో బాంబు ట్రిగ్గర్లు కొనుగోలు చేసినట్లు ఎన్ఐఏ గుర్తించింది.