నేటి నుంచి రేషన్‌ పంపిణీ

జిల్లాలో బుధవారం నుంచి రేషన్‌ పంపిణీ ప్రారంభవుతోంది. అందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 1,392 రేషన్‌ దుకాణాలు ఉన్నాయి. వాటి ద్వారా 6.61 లక్షల కార్డుదారులకు బియ్యం, చక్కెరను పంపిణీ చేస్తున్నారు.

నేటి నుంచి రేషన్‌ పంపిణీ
జిల్లాలో బుధవారం నుంచి రేషన్‌ పంపిణీ ప్రారంభవుతోంది. అందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 1,392 రేషన్‌ దుకాణాలు ఉన్నాయి. వాటి ద్వారా 6.61 లక్షల కార్డుదారులకు బియ్యం, చక్కెరను పంపిణీ చేస్తున్నారు.