2,84,279 మంది లబ్ధిదారులు.. రూ.124.89 కోట్లు!

ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ బుధవారం జరగనుంది. జిల్లాలోని 2,84,279 మంది లబ్ధిదారులకు ఇంటింటికీ వెళ్లి పింఛన్‌ సొమ్మును అందజేయనున్నారు. అందుకు అవసరమైన రూ.124.89 కోట్లను ప్రభుత్వం రెండు రోజుల క్రితమే విడుదల చేసింది.

2,84,279 మంది లబ్ధిదారులు.. రూ.124.89 కోట్లు!
ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ బుధవారం జరగనుంది. జిల్లాలోని 2,84,279 మంది లబ్ధిదారులకు ఇంటింటికీ వెళ్లి పింఛన్‌ సొమ్మును అందజేయనున్నారు. అందుకు అవసరమైన రూ.124.89 కోట్లను ప్రభుత్వం రెండు రోజుల క్రితమే విడుదల చేసింది.