నేడు, రేపు గరిష్ట ఉష్ణోగ్రతలు

జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి.సోమవారం కేవీబీపురం, తొట్టంబేడు మండలాల్లో 39.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది.

నేడు, రేపు గరిష్ట ఉష్ణోగ్రతలు
జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి.సోమవారం కేవీబీపురం, తొట్టంబేడు మండలాల్లో 39.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది.