తూర్పుగోదావరి జిల్లా రైతు యర్రంశెట్టి రామకృష్ణ భక్తికి నిదర్శనంగా లక్ష నాణేలతో అద్భుత శ్రీవారి విగ్రహాన్ని రూపొందించారు. 1.08 లక్షల నాణాలతో, నాలుగు అడుగుల ఎత్తులో తీర్చిదిద్దిన ఈ ప్రతిమను 60 రోజుల్లో పూర్తిచేశారు. ఈ కళాఖండాన్ని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల దేవస్థానానికి అప్పగించనున్నారు. ఇది భక్తులందరికీ ఒక విలక్షణమైన, అపురూపమైన అనుభూతిని ఇస్తుంది.
తూర్పుగోదావరి జిల్లా రైతు యర్రంశెట్టి రామకృష్ణ భక్తికి నిదర్శనంగా లక్ష నాణేలతో అద్భుత శ్రీవారి విగ్రహాన్ని రూపొందించారు. 1.08 లక్షల నాణాలతో, నాలుగు అడుగుల ఎత్తులో తీర్చిదిద్దిన ఈ ప్రతిమను 60 రోజుల్లో పూర్తిచేశారు. ఈ కళాఖండాన్ని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల దేవస్థానానికి అప్పగించనున్నారు. ఇది భక్తులందరికీ ఒక విలక్షణమైన, అపురూపమైన అనుభూతిని ఇస్తుంది.