నేరెళ్ల బాధిత కుటుంబాలకు.. రూ.కోటి నష్టపరిహారం ఇవ్వాలి: ఇబ్రాం శేఖర్

నేరెళ్ల దళితులపై దాడి జరిగి పదేండ్లు కావొస్తున్నా నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అన్యాయమని బీఎస్పీ స్టేట్ ప్రెసిడెంట్ ఇబ్రాం శేఖర్ మండిపడ్డారు. నేరెళ్ల బాధితుల్లో ఒకరైన  గంధం గోపాల్ అకాల మరణం బాధాకరమన్నారు.

నేరెళ్ల బాధిత కుటుంబాలకు.. రూ.కోటి నష్టపరిహారం ఇవ్వాలి: ఇబ్రాం శేఖర్
నేరెళ్ల దళితులపై దాడి జరిగి పదేండ్లు కావొస్తున్నా నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అన్యాయమని బీఎస్పీ స్టేట్ ప్రెసిడెంట్ ఇబ్రాం శేఖర్ మండిపడ్డారు. నేరెళ్ల బాధితుల్లో ఒకరైన  గంధం గోపాల్ అకాల మరణం బాధాకరమన్నారు.