నీళ్ల పంపిణీలో రాష్ట్రాల మధ్య పంచాదీ ఉండొద్దు..అధికారులకు కేఆర్ఎంబీ బృందం సూచన

గద్వాల/అయిజ, వెలుగు: కర్నాటక రాష్ట్రంలోని రాజోలి బండ డైవర్షన్ స్కీమ్(ఆర్డీఎస్) ఆనకట్టను మంగళవారం కృష్ణా రివర్​ మేనేజ్​మెంట్​ బోర్డు చైర్మన్​ సుభాన్స్​ బిశ్వాస్, మెంబర్ కేకే జంగిడితో పాటు ఏపీ, కర్నాటక, తెలంగాణ ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు.

నీళ్ల పంపిణీలో రాష్ట్రాల మధ్య పంచాదీ ఉండొద్దు..అధికారులకు కేఆర్ఎంబీ బృందం సూచన
గద్వాల/అయిజ, వెలుగు: కర్నాటక రాష్ట్రంలోని రాజోలి బండ డైవర్షన్ స్కీమ్(ఆర్డీఎస్) ఆనకట్టను మంగళవారం కృష్ణా రివర్​ మేనేజ్​మెంట్​ బోర్డు చైర్మన్​ సుభాన్స్​ బిశ్వాస్, మెంబర్ కేకే జంగిడితో పాటు ఏపీ, కర్నాటక, తెలంగాణ ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు.