పాకిస్థాన్ సైనిక కార్యాలయం ముందు భారీ బాంబు పేలుడు.. 10 మంది మృతి, 20 మందికి గాయాలు
పాకిస్థాన్ సైనిక కార్యాలయం ముందు భారీ బాంబు పేలుడు.. 10 మంది మృతి, 20 మందికి గాయాలు
పాకిస్థాన్లో మరోసారి బాంబుల మోత మోగింది. క్వెట్టా సమీపంలోని పాక్ పారా మిలిటరీ కేంద్ర కార్యాలయం దగ్గర భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 10 మంది చనిపోగా, 20మందికి పైగా గాయాలయ్యాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పాకిస్థాన్ ఆరోగ్య శాఖ మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న భద్రతా బలగాలు తనీఖీలు చేపట్టాయి. అయితే ఇది ఆత్మాహుతి దాడిగా స్థానిక మీడియా చెబుతోంది.
పాకిస్థాన్లో మరోసారి బాంబుల మోత మోగింది. క్వెట్టా సమీపంలోని పాక్ పారా మిలిటరీ కేంద్ర కార్యాలయం దగ్గర భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 10 మంది చనిపోగా, 20మందికి పైగా గాయాలయ్యాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పాకిస్థాన్ ఆరోగ్య శాఖ మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న భద్రతా బలగాలు తనీఖీలు చేపట్టాయి. అయితే ఇది ఆత్మాహుతి దాడిగా స్థానిక మీడియా చెబుతోంది.