అలా వెళ్తుంటారు. తాళం వేసిన ఇల్లు వీరికి కనిపిస్తే చాలు. పగటిపూటే తాళం పగలగొట్టి దొంగతనాలు చేస్తారు. ఇలా చోరీలకు పాల్పడే అంతర్రాష్ట్ర ముఠా పోలీసులకు పట్టుబడింది. వీరి నుంచి రూ.27.80 లక్షల చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను శుక్రవారం బంగారుపాళ్యం పోలీసు స్టేషన్లో పలమనేరు డీఎస్పీ ప్రభాకర్ మీడియాకు వెల్లడించారు.
అలా వెళ్తుంటారు. తాళం వేసిన ఇల్లు వీరికి కనిపిస్తే చాలు. పగటిపూటే తాళం పగలగొట్టి దొంగతనాలు చేస్తారు. ఇలా చోరీలకు పాల్పడే అంతర్రాష్ట్ర ముఠా పోలీసులకు పట్టుబడింది. వీరి నుంచి రూ.27.80 లక్షల చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను శుక్రవారం బంగారుపాళ్యం పోలీసు స్టేషన్లో పలమనేరు డీఎస్పీ ప్రభాకర్ మీడియాకు వెల్లడించారు.