పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. ఇకపై ప్రతి రోజు ఉదయం, సాయంత్రం తప్పనిసరి, మంచి నిర్ణయం

AP Govt 10th Students Yoga Meditation: పదో తరగతి విద్యార్థుల పరీక్షల ఒత్తిడిని తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో యోగా, ధ్యానం, ఆటలు, కౌన్సెలింగ్ వంటి కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించి, వారిలో స్ఫూర్తి నింపేలా ఈ చర్యలు చేపట్టారు. తల్లిదండ్రులతో సంప్రదింపులు, స్క్రీన్ టైం నియంత్రణ కూడా సూచించారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.

పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. ఇకపై ప్రతి రోజు ఉదయం, సాయంత్రం తప్పనిసరి, మంచి నిర్ణయం
AP Govt 10th Students Yoga Meditation: పదో తరగతి విద్యార్థుల పరీక్షల ఒత్తిడిని తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో యోగా, ధ్యానం, ఆటలు, కౌన్సెలింగ్ వంటి కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించి, వారిలో స్ఫూర్తి నింపేలా ఈ చర్యలు చేపట్టారు. తల్లిదండ్రులతో సంప్రదింపులు, స్క్రీన్ టైం నియంత్రణ కూడా సూచించారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.