పాప మృతికి.. గొడవకు సంబంధం లేదు : ఎంపీ మల్లు రవి

నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన ఘర్షణకు, పాప మృతికి ఎలాంటి సంబంధం లేదని ఎంపీ మల్లు రవి స్పష్టం చేశారు. శనివారం గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

పాప మృతికి.. గొడవకు సంబంధం లేదు : ఎంపీ మల్లు రవి
నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన ఘర్షణకు, పాప మృతికి ఎలాంటి సంబంధం లేదని ఎంపీ మల్లు రవి స్పష్టం చేశారు. శనివారం గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.