ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్
ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్
ధర్మపురిలో వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాలకు రూ.450కోట్లతో ప్రతిపాదనలు పంపామని, ఇప్పటికే ప్రభుత్వం రూ.115కోట్లు విడుదల చేసిందని ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ తెలిపారు.
ధర్మపురిలో వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాలకు రూ.450కోట్లతో ప్రతిపాదనలు పంపామని, ఇప్పటికే ప్రభుత్వం రూ.115కోట్లు విడుదల చేసిందని ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ తెలిపారు.