గట్టు మండల పరిదిలోని చిన్నోనిపల్లి గ్రామాన్ని గద్వాల డీఎస్సీ మొగులయ్య ఆదివారం విచారణ చేపట్టారు. చిన్నోనిపల్లికి చెందిన కానిస్టేబుల్ రఘునాథ్గౌడు నమ్మించి మోసం చేయడంతో కొత్త గూడెం జిల్లా పాల్వచంకు చెందిన యువతి ప్రియాంక (32) మనస్తాపంతో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది.
గట్టు మండల పరిదిలోని చిన్నోనిపల్లి గ్రామాన్ని గద్వాల డీఎస్సీ మొగులయ్య ఆదివారం విచారణ చేపట్టారు. చిన్నోనిపల్లికి చెందిన కానిస్టేబుల్ రఘునాథ్గౌడు నమ్మించి మోసం చేయడంతో కొత్త గూడెం జిల్లా పాల్వచంకు చెందిన యువతి ప్రియాంక (32) మనస్తాపంతో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది.