పోలవరం రెండో దశకు 32 వేల కోట్లివ్వండి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ప్రాధాన్య నీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు ఆర్థికంగా సాయపడాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు.

పోలవరం రెండో దశకు 32 వేల కోట్లివ్వండి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ప్రాధాన్య నీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు ఆర్థికంగా సాయపడాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు.