పాలసీలు చేయాల్సిన సీఎం, డిప్యూటీ సీఎంలే వినతి పత్రాలిస్తున్నారు: కవిత

కాంగ్రెస్ పాలనలో సింగరేణి కార్మికులకు అన్యాయం జరుగుతోందని, బకాయిలు రూ.50వేల కోట్లు వెంటనే చెల్లించాలని TRS అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు.

పాలసీలు చేయాల్సిన సీఎం, డిప్యూటీ సీఎంలే వినతి పత్రాలిస్తున్నారు: కవిత
కాంగ్రెస్ పాలనలో సింగరేణి కార్మికులకు అన్యాయం జరుగుతోందని, బకాయిలు రూ.50వేల కోట్లు వెంటనే చెల్లించాలని TRS అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు.