పీవోకేలో ఘర్షణలు.. 30 మందికి పైగా మృతి

పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లో పలుచోట్ల భద్రతా దళాలకు నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో 30 మందికి పైగా మరణించారు. 200 మంది గాయపడ్డారు.

పీవోకేలో ఘర్షణలు.. 30 మందికి పైగా మృతి
పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లో పలుచోట్ల భద్రతా దళాలకు నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో 30 మందికి పైగా మరణించారు. 200 మంది గాయపడ్డారు.