బడ్జెట్‌ భేటీకి ఎమ్మెల్యేలందరూ హాజరవ్వాలి

‘రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలు ఈనెల 11 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ సమావేశాలు అర్థవంతం గా జరిగేందుకు పార్టీ విప్‌లు బాధ్యత తీసుకోవాలి’ అని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ జీవీ ఆంజనేయులు అన్నారు.

బడ్జెట్‌ భేటీకి ఎమ్మెల్యేలందరూ హాజరవ్వాలి
‘రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలు ఈనెల 11 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ సమావేశాలు అర్థవంతం గా జరిగేందుకు పార్టీ విప్‌లు బాధ్యత తీసుకోవాలి’ అని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ జీవీ ఆంజనేయులు అన్నారు.