బీసీ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టులో పోరాడుతాం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు (Supreme Court)లో పోరాడుతామని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క (Mallu Bhatti Vikramarka) స్పష్టం చేశారు.
