శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.. ఆస్పత్రిలో చేరిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే!

ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన్ను బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో చేర్పించారు. ఖర్గే ప్రస్తుతం జనరల్ వార్డులో చికిత్స పొందుతున్నారు. సీనియర్ వైద్యులు ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఖర్గేకు శ్వాస తీసుకోవడంలో సమస్యలు తలెత్తాయి. దీంతో ఆసుపత్రిలో చేరారు.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.. ఆస్పత్రిలో చేరిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే!
ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన్ను బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో చేర్పించారు. ఖర్గే ప్రస్తుతం జనరల్ వార్డులో చికిత్స పొందుతున్నారు. సీనియర్ వైద్యులు ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఖర్గేకు శ్వాస తీసుకోవడంలో సమస్యలు తలెత్తాయి. దీంతో ఆసుపత్రిలో చేరారు.