భగీరథ్కు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు!..హైకోర్టుకు నివేదించిన ప్రాసిక్యూషన్
కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్పై నమోదైన పోక్సో కేసులో బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారంటూ ప్రాసిక్యూషన్ ఆందోళన వ్యక్తం చేసింది.