భగవద్గీత మత గ్రంథం కాదు.. మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు

భగవద్గీత కేవలం మత గ్రంథం మాత్రమే కాదని మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. భగవద్గీతను కేవలం ఒక గ్రంథంగా చూడలేమని.. అది భారతీయ నాగరికతలో అంతర్భాగమైన ఒక నీతి శాస్త్రం అని ఓ కేసు తీర్పు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ సంస్థ భగవద్గీత, యోగా, సంస్కృతం వంటి వాటిని బోధించే ఓ సంస్థ విదేశీ నిధులు పొందేందుకు దరఖాస్తు చేసుకోగా.. దానికి కేంద్రం నిరాకరించింది. దీంతో ఆ సంస్థ కోర్టును ఆశ్రయించడంతో.. విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.

భగవద్గీత మత గ్రంథం కాదు.. మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు
భగవద్గీత కేవలం మత గ్రంథం మాత్రమే కాదని మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. భగవద్గీతను కేవలం ఒక గ్రంథంగా చూడలేమని.. అది భారతీయ నాగరికతలో అంతర్భాగమైన ఒక నీతి శాస్త్రం అని ఓ కేసు తీర్పు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ సంస్థ భగవద్గీత, యోగా, సంస్కృతం వంటి వాటిని బోధించే ఓ సంస్థ విదేశీ నిధులు పొందేందుకు దరఖాస్తు చేసుకోగా.. దానికి కేంద్రం నిరాకరించింది. దీంతో ఆ సంస్థ కోర్టును ఆశ్రయించడంతో.. విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.