భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ హుండీ ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. 68 రోజుల్లో హుండీ ద్వారా రూ.2,43,64,452 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో దామోదర్రావు తెలిపారు. ఈసారి హుండీల్లో 51 గ్రాముల బంగారం, ఒక కిలో వెండి లభించినట్లు వెల్లడించారు.
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ హుండీ ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. 68 రోజుల్లో హుండీ ద్వారా రూ.2,43,64,452 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో దామోదర్రావు తెలిపారు. ఈసారి హుండీల్లో 51 గ్రాముల బంగారం, ఒక కిలో వెండి లభించినట్లు వెల్లడించారు.