భ్రమపడింది.. కానీ, భర్త ప్రాణం పోయింది.. రైల్వే ట్రాక్పై భార్యతో వీడియో కాల్లో మాట్లాడుతూ..
భ్రమపడింది.. కానీ, భర్త ప్రాణం పోయింది.. రైల్వే ట్రాక్పై భార్యతో వీడియో కాల్లో మాట్లాడుతూ..
వరంగల్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో రైలు పట్టాలపై నిలబడి భార్యకు వీడియో కాల్ చేస్తూ ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మద్యం మత్తులో బెదిరిస్తున్నాడని భావించిన భార్య విషయాన్ని తేలిగ్గా తీసుకోగా, మరుసటి ఉదయం అతని మృతదేహం రైల్వే పట్టాలపై లభ్యమైంది. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వరంగల్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో రైలు పట్టాలపై నిలబడి భార్యకు వీడియో కాల్ చేస్తూ ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మద్యం మత్తులో బెదిరిస్తున్నాడని భావించిన భార్య విషయాన్ని తేలిగ్గా తీసుకోగా, మరుసటి ఉదయం అతని మృతదేహం రైల్వే పట్టాలపై లభ్యమైంది. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.