మంచిర్యాల జిల్లాలో రూ.1.58 కోట్ల కాజేసిన నిందితుడు అరెస్ట్
మంచిర్యాల జిల్లాలో రూ.1.58 కోట్ల కాజేసిన నిందితుడు అరెస్ట్
మంచిర్యాల జిల్లాలో భీమారం మండలంమంచిర్యాల జిల్లా అధిక వడ్డీ ఆశ చూపి రూ.1.58 కోట్లు మోసం చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. భీమారం పోలీస్ స్టేషన్ లో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్ మీడియాకు వివరాలు వెల్లడించారు.
మంచిర్యాల జిల్లాలో భీమారం మండలంమంచిర్యాల జిల్లా అధిక వడ్డీ ఆశ చూపి రూ.1.58 కోట్లు మోసం చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. భీమారం పోలీస్ స్టేషన్ లో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్ మీడియాకు వివరాలు వెల్లడించారు.