మోదీ పాలనలో దేశ వ్యవస్థలన్నీ నాశనం : మల్లురవి

ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశంలోని వ్యవస్థలన్నీ నాశనం అయ్యాయని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఫోరం కన్వీనర్ మల్లు రవి అన్నారు. ప్రధానంగా రైతు సమస్యలను కేంద్రం చిన్నచూపు చూస్తున్నదని విమర్శించారు.

మోదీ పాలనలో దేశ వ్యవస్థలన్నీ నాశనం : మల్లురవి
ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశంలోని వ్యవస్థలన్నీ నాశనం అయ్యాయని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఫోరం కన్వీనర్ మల్లు రవి అన్నారు. ప్రధానంగా రైతు సమస్యలను కేంద్రం చిన్నచూపు చూస్తున్నదని విమర్శించారు.