మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు.. ఏక్‌నాథ్ షిండేతో శరద్ పవార్ భేటీ..

ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేతో భేటీ అయ్యారు. ఇది మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఊహాగానాలకు దారి తీసింది.

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు.. ఏక్‌నాథ్ షిండేతో శరద్ పవార్ భేటీ..
ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేతో భేటీ అయ్యారు. ఇది మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఊహాగానాలకు దారి తీసింది.